ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వార్త హల్ చల్ చేస్తుంది. ప్రముఖ సినీ దర్శకుడు మహేష్ భట్ తాజాగా గుండెపోటుతో తుది శ్వాస విడిచారు అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన నిజంగానే మరణించారా? లేక అస్వస్థకు లోనయ్యాడు అనే వార్తలు వస్తున్నా కూడా తన కుటుంబ సభ్యులు పట్టించుకోక పోవడంతో ఈ vartha marinthaga jorandukundi..
తాజాగా ఈ విషయం పై ముందుకొచ్చిన మహేష్ కూతురు అలియాభట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. నాన్న మహేష్ 80  ఏళ్ల వాడికి కూడా అయన స్టైల్ గా దిగితే ఒక ఫోటోను షేర్ చూస్తూ నాన్న ఇంకా పోలేదు.. మమ్మల్ని చేసుకోవాల్సింది ఆయనే . ఇంత తొందరగా బకెట్ తన్నాలనే ఆలోచన ఆయనకు లేదు. అంటూ కూతుర్లు పూజాభట్ అలియాభట్ లు సెటైర్లు 
టాగ్ చేసి పోస్ట్ చేసారు.
ప్రస్తుతం అయన డైరెక్టరుగా తాను బాధ్యతలను స్వీకరించారు. 1990  లో ప్రేక్షకుల ముందుకొచ్చిన సడక్ సినిమా సీక్వెల్ ను తెరకెక్కిస్తున్నారు. థ్రిల్లర్ అండ్ రొమాంటిక్ జోనర్లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో ఎంత ఘన విజయం అందుకుందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ సినిమా సడక్ 2  సినిమాను నాన్నగారే చిత్రీకరిస్తున్నారు అని అలియాభట్ చెప్పుకొచ్చారు.
ఇకపోతే ప్రస్తుతం ఆ సినిమాలో నేను అక్క , ఆదిత్య రాయ్ కపూర్ లు నటిస్తున్నాము. సినిమా మొదటి షెడ్యూల్ ముంబైలో ప్రారంభమైంది అంటూ అయన క్లాప్ కొట్టిన పిక్ ను  అలాగే పక్కనే పూజ, అలియాభట్ ఉన్న ఫోటోను జతచేసి సోషల్ మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. మా నాన్న మాకు స్ఫూర్తి,  ఒక గైడ్ అంటూ నాన్నపై తనకున్న అభిమానాన్ని మరో సారి చాటుకుంది. ఇరవై ఏళ్లనుంచి అయన సుదీర్ఘ ప్రయాణంలో ఎటువంటి మచ్చలేకుండా కొనసాగుతున్నాడు. అలాంటి అయన చనిపోయాడు అని ఎలా అంటారు. న్యూస్ కోసం ఏదైనా రాయాలని అనుకోకండి అంటూ అలియా మీడియాపై పెయిర్ అయింది. ప్రస్తుతం తెరకెక్కుతున్న సడక్ 2  సినిమా వచ్చే ఏడాది జులైన రిలీజ్ కానుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: