సోషల్ మీడియా అంటే ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగిన కూడా ఇట్టే తెలిసిపోద్ది.. అలాంటి సోషల్ మీడియా రోజు రోజుకు ఎన్నో విషయాలను పంచుతూ వస్తుంది. అలాగే ఈ సోషల్ మీడియాను బెస్ట్ ఫ్లాట్ ఫారమ్ గా చేసుకొని సినిమాలు కూడా రెచ్చిపోతున్నాయి. సినిమాలకు సంబందించిన విశేషాలను జనాలతో పంచుకుంటారు. ఇకపోతే ఈ సోషల్ మీడియాలో హీరోయిన్స్ కూడా వాళ్ళ పాపులారిటీ ని సంపాదించడానికి ఎప్పుడు చురుకుగా అన్ని విషయాలను పంచుకుంటారు. 


అంతేకాకుండా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను పెంచుకోవడానికి విచ్చల విడిగా అందాలను ఆరబోస్తూ పెంచుకుంటూ పోతారు. రోజుకో విదంగా క్లివేజ్ షో పేరుతో తాజా ఫోటోలను షేర్ చేస్తూ వస్తారు. అలా వాటికొచ్చే కామెంట్లతో, లైకులతో మరింతగా రెచ్చిపోతున్నారు. ఎంతగా పాపులారిటీని పెంచుకున్నారో అంతకు మించిన విదంగా అందరితో ట్రోల్స్ వేయించుకుంటారు. అలా సెలెబ్రెటీలు అందరు రోజుకో వార్తతో హాట్ టాపిక్ గా మారుతున్నారు. 


ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ నటి సోనాక్షి సిన్హా నెటిజన్ల చేతిలో తెగ ట్రోల్ అవుతున్న సంగతి తెలిసింద.. గతంలో ఈమె కౌర్ బనేగా కరోడ్ పతి షో లో పాల్గొన్న ఈమె మంచి పాపులారిటీని సంపాదించుకుంది అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆ షో ఆమె చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేక పోవడంతో నెటిజన్ల నోటికి చిక్కింది. 


'sonakshi so dumb' పేరిట హ్యాష్ ట్యాగ్‌ను జత చేసి ట్రోల్స్ వేస్తున్నారు. ఈ విషయం పై తాజాగా స్పందించిన ఈ బ్యూటీ 'డియర్ ట్రోల్స్.. నాకు పైథాగరస్ థియరం, మర్చెంట్ ఆఫ్ వెనిస్, పీరియాడిక్ టేబుల్, క్రోనోలజీ ఆఫ్ ది మొఘల్ డైనాస్టీ వంటి విషయాల గురించి కూడా ఏమీ తెలీదు. దానికి నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్. పనికట్టుకొని మరి నా పై రూమర్స్ తీసుకురాకండి అంటూ ఆమె వెల్లడించింది. ఇలా మరో టాప్ హీరోయిన్ అయినా అలియా బాట్ కూడా జికె లో వీక్ ఆమె కూడా గతంలో నెటిజన్ల ట్రోల్స్ కి గురైంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: