బాబోయి ఒక్క సినిమా పబ్లిక్ టాక్ బాగా వస్తే ఆ సినిమా హిట్ అయినట్లే అని సినీ జనాలు నమ్ముస్తూ వస్తున్నారు.. ఇకపోతే పెళ్లిచూపులు సినిమాతో హీరో గా దర్శనమిచ్చిన కూడా మాదాచుర్ అంటూ ఒక్క రొమాంటిక్ రియాలిటీ సినిమాలో నటించారు అదేనండి రొమాంటిక్ మూవీ అర్జు రెడ్డి.. ఈ సినిమా ఓవర్ నైట్ స్టార్ గా సెన్సేషనల్ అయిన స్టార్ అంటే గుర్తొచ్చే పెరు విజయదేవరకొండ..


ఆ సినిమా మొదలుకొని వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు విజయ్ .. ఆ తర్వాత వచ్చిన గీత గోపిందం సినిమా ఏ రేంజులో సక్సెస్ అయిందో అందరికి తెలిసిన విషయమే.. ఆ తర్వాత వచ్చిన టాక్సీవాల సినిమా కూడా ప్రేక్షకుల మనసును దోచుకొని మంచి మార్కులు వేయించుకుంది.. సక్సెస్ శ్వాసాగాగా విజయ్ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు..


మొన్న వచ్చిన డియర్ క్రామేట్ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే.. ఇపపోతే ప్రస్తుతం విజయ్ క్రాంతిమాధవన్ దర్శకత్వంలో బ్రేకప్ వరల్డ్ ఫెమస్ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారు. హీరోగా కాదు ఈ యూత్ స్టార్ ప్రొడ్యూసర్ గా కూడా అవతారమెత్తారు.. పపెళ్లిచూపులు డైరెక్టర్ టారు భాస్కరు హీరోగా మీకు మాత్రమే చెప్తా సినిమాను నిర్మిస్తున్నారు. 


కొత్త డైరెక్టర్ షమీర్ పరిచయమవుతున్నాడు. ఇకపోతే ఈ సినిమా నవంబర్ 1 న విడుదల చేస్తున్నట్లు విజయ్ వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా కోసం మహేష్ రంగంలోకి దిగుతున్నరూ ..ఈరోజు సాయంత్రం నాలుగున్నారకి మహేష్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేయబోతున్నారని సమాచారం..ట్రైలర్ చూసి ఎలా ఉంటుందో చూడాలి..మహేష్ చెయ్యి పడితే ఆ సినిమా హిట్ అవుతుందని చాలా మంది అంటున్నారు కూడా.. 


మరింత సమాచారం తెలుసుకోండి: