బిగ్ బాస్ ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు అలాంటిది.ఈ మధ్య చాలా చాలా బాగా నడుస్తున్న షో గా ప్రతొక్కరు ఎవరు విజేత అనే ఉత్కంఠ గా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సీజన్ స్టార్టింగ్ నుండి కూడా చాలా చాలా ఆసక్తి గా ఎదురుస్తున్న నేపధ్యంలో ఎలిమినేషన్ అనే రౌండ్ ఇంకా కీలకం కానుంది.మిగిలిన వరుణ్ సందేశ్,బాబా భాస్కర్,శివ జ్యోతి,వితిక,శ్రీ ముఖి,అలీ,రాహుల్ లాంటి ఆటగాళ్ల తో మంచి రేటింగ్ లో ఉన్న టైం లో ఇప్పుడు కొత్తగా బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే పబ్లిక్ పోల్స్ అనే ఒక ఆప్షన్ పెట్టి దాని ద్వారా ఎలిమినేషన్ చేద్దాం అనేది ఇప్పుడు దాన్ని వాడి వితిక మీద ఆ ప్రభావం పడింది.

వితికను ఇప్పటివరకు ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ వచ్చిన ఈమె ఈ పబ్లిక్ పోల్స్ అనే దాని నుండి మాత్రం తప్పించుకోలేక పోయింది.అసలే గెలిచి డబ్బొస్తే ఒక క్లారిటీ ఉన్న ఈ అందాల సుందరి పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా తయారైంది.ఇంక మిగతా వారు కూడా ఎంతో ఎంతో భయంగా బతికేస్తున్నారు.శివ జ్యోతి కూడా దెగ్గరలోకి వచ్చి ఎలిమినేషన్ అనే భూతం నుండి తప్పించు కొంటు వస్తుంది.మంచి రేటింగ్ లో ఉన్న బిగ్ బాస్ తెలుగు సీసన్ మాత్రం ఇంకా రంజు గా కొనసాగడం ముఖ్యమైన విశేషం అయితే భాస్కర్ మొన్నా మధ్య చెప్పిన మాటలు బాగా జనాల్లోకి గుచ్చుకున్నాయి అనుకుంటా ఓటింగ్ లో భాస్కర్ కి బాగా ఓట్ల శాతం రావడం జరిగింది.

ఇక ఇటు సినిమా వారు సపోర్ట్ బాగా ఉన్న శ్రీముఖి కూడా ఎప్పుడూ సేఫ్ జోన్ లో ఉండటం వల్ల ఇప్పుడు ఈ పబ్లిక్ పోల్స్ అనే పద్దతిలో కూడా సేఫ్ అయిపోయింది.బిగ్ బాస్ ఎన్నెన్ని టాస్కులు ఇవ్వనున్నారో అని కూడా ఆసక్తికరం గా మారింది.చూద్దాం ఎంతమంది నిల్వనున్నారు ఎంత మంది పోనున్నారో....

మరింత సమాచారం తెలుసుకోండి: