1. కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛ తీరబోతోంది..!
కరీంనగర్ ప్రజల చిరకాల వాంఛను తీర్చడానికి ఏర్పాటవుతోంది ఆసియాలోనే అత్యాధునిక సస్పెన్షన్ బ్రిడ్జ్. పూర్తి విదేశీ టెక్నాలజీతో అత్యంత హంగులు జోడించి నిర్మిస్తోంది తెలంగాణ
ప్రభుత్వం.
https://bit.ly/2nRdDXO
2. వైఎస్ కుటుంబానికి అరుదైన గౌరవం
అవును ఇంతటి గౌరవం గతంలో ఏ రాజకీయ కుటుంబానికి దక్కలేదన్నది నిజమే. ఇంతకీ అంతటి అరుదైన గౌరవం ఏమిటంటే తండ్రి, కొడుకులిద్దరూ
తిరుమల
తిరుపతి దేవస్ధానం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటమే.
https://bit.ly/2ot7Ack
3. ప్రతీ జనవరికి రెడీగా ఉండండి...జగన్ సంచలనం
తి జనవరిలోను ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని జగన్మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన యువతకు జగన్ నియామక ఉత్తర్వులిచ్చారు.
https://bit.ly/2nMBqZ2
4. కులాలు.. మతాలు..రాజకీయాలు..పార్టీలు చూడొద్దు : సీఎం జగన్..!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిగారు విజయవాడలోని ఏప్లస్ కన్వెన్షన్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేయటం కొరకు హాజరయ్యారు.
https://bit.ly/2nStc1m
5. లిప్స్టిక్లో రహస్య కెమెరాలు పెట్టి ఎం చేసిందో చుడండి ..!
ఈ కలియుగంలో డబ్బు కోసం యువతీ, యువకులు ఏమైనా చేస్తారు. కోటి రూపాయలు ముందు పెట్టి మనిషిని చంపమంటే ఆలోచించకుండా మనిషిని కిరాతకంగా చంపేస్తారు.
https://bit.ly/2oqlonV
6. గుర్తుందా.. ఈరోజే ఆఖరు తేదీ.. త్వరపడండి..?
ఈరోజుల్లో పాన్ కార్డు ఉపయోగించడం కామన్ అయ్యింది. ప్రత్యేకించి పెద్ద మొత్తాల్లో లావాదేవీలు నిర్వహించేవారు తప్పకుండా పాన్ కార్డు వినియోగించాల్సి ఉంటుంది. ఇంతకీ.. మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేశారా..
https://bit.ly/2n1bNnk
7. దగ్గుబాటి కోరికను జగన్ తీరుస్తారా...!!
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీయార్ పెద్దల్లుడు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఓ దశలో టీడీపీలో సీఎం క్యాండిడేట్ గా కూడా ప్రచారం తెచ్చుకున్నారు.
https://bit.ly/2maUGPo
8. నాలుగు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలు :
మంత్రి బొత్స...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
https://bit.ly/2oxtbR2
9. 7 లక్షల కోట్లు....ఇండియాకు ఎలా వచ్చేస్తున్నాయో తెలుసా?
ఆర్థికమాంద్యం వార్తలతో ఇరుకున పడుతున్న భారతదేశానికి తీపికబురు. పెట్టుబడుల విషయంలో భారీ అప్డేట్. ప్రపంచంలోనే అతి పెద్ద చమురు ఎగుమతిదారు...
https://bit.ly/2nOpQwv
10. వైసిపి భవిష్యత్తంతా వీళ్ళపైనే ఆధారపడుందా ?
మహాత్మాగాంధి కలలు కన్న ప్రజల వద్దకే
ప్రభుత్వం అన్న కాన్సెప్టును జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే గ్రామ, వార్డు సచివాలయాలనే వ్యవస్ధను కొత్తగా ఏర్పాటు చేశారు.
https://bit.ly/2owc6qx