1. కాశ్మీర్లో వెల్లువలా ఉగ్రవాదులు..? రెడ్ అలెర్ట్...!
కాశ్మీర్ మరో వారు దేశానికి సవాల్ చేసేలా కనిపిస్తోంది. కాశ్మీర్ లో గత 72 ఏళ్ళుగా ఉన్న సమస్యను పరిష్కరించి 370 ఆర్టికల్ ని తొలగించి భారత్ లో అంతర్భాగం చేసిన ఘంత మోడీదే. అయితే కాశ్మీర్ ఆ తరువాత అయినా ప్రశాంతంగా ఉందా అంటే ఇప్పటికీ దానికి సరైన సమాధానం లేదు.
https://bit.ly/2LTnoi3
2. కాకతీయ యూనివర్సిటీ : నిధుల కొరతతో అభివృద్ధి శూన్యం... ప్రొఫెసర్ల కొరతతో సదువు ఆగం
తెలంగాణ వస్తే విద్యార్థులు, నిరుద్యోగుల బ్రతుకులు బాగుపడతాయి... మెరుగైన
విద్య విద్యార్థులకి లభిస్తుందని విద్యార్థులు కలలు కన్నారు . కానీ ఎంతో ప్రసిద్ధి పొందిన కాకతీయ
విశ్వ విద్యాలయంలో పరిస్థితి చూస్తే మాత్రం విద్యార్థులు కలలు కన్న
విద్య కల్లలే అనిపిస్తుంది.
https://bit.ly/2AMOkJO
3. అబ్బో ఎవరి మీటింగ్స్ వారివే..ఎవరూ తగ్గడం లేదు..కానీ ఛస్తుంది జనాలే?
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించి పరిష్కారం చూపించే వరకు సమ్మె విరమించేది లేదని ఆర్టీసీకార్మికులు భీష్మించుకు కూర్చున్నారు.
https://bit.ly/2LR5k88
4. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదు......!
ఓట్ల కోసం ఎన్ని హామీలు అయినా ఇస్తారు రాజకీయ నాయకులు..... తీరా గెలిచాక హామీలను ఎగ్గొట్టేందుకు సాకులు వెతుకుతుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ కి ఇప్పుడు మంచి దొరికింది అదే ఆర్టీసీ కార్మికుల సమ్మె....!
https://bit.ly/2LTnBll
5. మీరు మొండి అయితే..నేను జగమొండి : సీఎం కేసీఆర్
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికులు ఎన్ని రోజులు సమ్మె చేసిన మాకు సంబంధం లేదు అన్నట్టు ప్రవర్తిస్తుంది ప్రభుత్వం.
https://bit.ly/2nsD0zy
6. పండగ రోజుల్లో సమ్మె చేయడమే ఆర్టీసి వారి తప్ప...???
నేటికి
తెలంగాణ ఆర్టీసీ సమ్మె తీరు.. ప్రజల్లో చాలా ఇబ్బంది కరంగా మారింది.. కానీ ప్రభుత్వం మాత్రం కఠినత్వాన్ని విడట్లేదు.. అందుకు కారణాలు లేకపోలేదు..తెలంగాణా ఆర్టీసి వారి డిమాండ్లను నెరవేర్చాలంటూ నిరాహార దీక్ష చేస్తున్న
7. కేసీయార్ పై జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సంచలన వ్యాఖ్యలు...!
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీయార్ సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులతో ఇకపై ఎలాంటి చర్చలు జరపబోమని, ఉద్యోగులను తిరిగి ఉద్యోగాలకు తీసుకోబోమని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఆ
https://bit.ly/2p2bARf
8. హుజూర్నగర్లో బాలయ్య ప్రచారం... వామ్మో ఎవరికి మూడిందో...
తెలంగాణలోని హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో సినీ హీరో, ఏపీ ఎమ్మెల్యే నందమూరి
బాలకృష్ణ ప్రచారానికి దిగుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి అక్కడ చావా కిరణ్మయి అభ్యర్థినిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
https://bit.ly/35budmx
9. కెసిఆర్ కి షాక్ ఇచ్చే గొప్ప ఛాన్స్.... పవన్ అంత ఈజీ గా మిస్ చేసుకుంటాడా?
తెలుగు రాష్ట్రాల్లో ప్రజల సమస్య ఏదైనా ఒక్కసారి
పవన్ నోటి వెంట నినాదం వినబడితే ఆ సమస్యకు కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వెనకడుగు వేయాల్సిందే అది
పవన్ పవన్ సత్తా.
https://bit.ly/337QuQh
10. ఆ పార్టీలకు విలీనం గురించి అడిగే హక్కే లేదు ...
సమ్మెకు దిగిన ఆర్టీసీ సిబ్బందిమీద ప్రజలు చాలా కోపంగా వున్నారని , ఈ విషయాన్నీ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి
కేసీఆర్ అన్నారు.
https://bit.ly/2pRXySU