1. ఏపీలో రైతుల దశ మారుతోందా.... జగన్ పాలన ఏం చెపుతోంది...
అందరికి అన్నం పెట్టె రైతుకు ఎంత చేసిన తక్కువే. ప్రభుత్వాలు రైతుల కోసం ఎన్ని పథకాలు పెట్టి సాయం చేసిన అవి ‘చంద్రునికో నూలు పోగు’ లాంటివే. ఎందుకంటే వారి కష్టం అనిర్వచనీయమైంది. గట్టిగా చెప్పాలంటే ఏ ప్రభుత్వం కూడా రైతులకు పూర్తి భరోసా ఇవ్వలేదు.
https://bit.ly/2qgSxmW
2. ఆర్టీసీ అశ్వత్థామ రెడ్డి చెబుతున్న యూటీ, బీటీ బ్యాచ్ అంటే ?
అశ్వత్థామ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో మారు మోగుతున్న పేరు.. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకుడు. ఆర్టీసీ సమ్మెతో ఈ అశ్వత్థామ రెడ్డి పేరు ప్రజల్లోకి బాగా వెళ్లింది. సమ్మెను కేసీఆర్ పట్టించుకోకపోవడం..
https://bit.ly/2MOMMVj
3. ఆ వైసీపీ ఎమ్మెల్యే అస్సలు తగ్గట్లేదుగా...
ఈ పార్టీలోనైనా ఫైర్ బ్రాండ్ నేతలు ఉండటం కామన్. తమ పార్టీ వాయిస్ ని బలంగా వినిపిస్తూ..ప్రత్యర్ధ పార్టీలు చేసే విమర్శలని సమర్ధవంతంగా తిప్పికొడతారు. తమదైన శైలిలో బిగ్గర వాయిస్ తో ప్రత్యర్ధ పార్టీలకు చుక్కలు చూపిస్తారు.
https://bit.ly/32qDk0P
4. మెక్సికోలో కలకలం...మనోళ్లను వెనక్కు పంపిన అధికారులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూలంగా భారతీయులకు ఓ రేంజ్లో కష్టాలు ఎదురవుతున్నాయి. స్వదేశీయులకే ఉపాధి అవకాశాలు అని, ఎన్నారైలలో అత్యంత ప్రతిభావంతులకే అవకాశం అంటూ చెబుతున్న ట్రంప్ తన విదేశీవిధానంలో మార్పు చేయడం లేదు.
https://bit.ly/2VPOidK
5. జగన్ సర్కార్ సంచలనం : విశాఖ భూదందాపై సిట్...!!
జగన్ సర్కార్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. విశాఖ భూ కుంభకోణాలపీన సమగ్ర విచారణ జరిపించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు షాకింగ్ పరిణామం చోటు చేసుకుంది. విశాఖలో మూడేళ్ల క్రితం జరిగిన భూ దందా అంతా ఇంతా కాదు.
https://bit.ly/32r2X1E
6. కేసీయార్ సర్కార్ కి మరో షాక్..క్యాబ్స్ బంద్ !!
కేసీయార్ సర్కార్ కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అన్నీ బాగానే ఉంటే ఒకే కానీ. తేడా కొట్టిందో ఒకదాని తరువాత మరొకటి అలా చికాకులు వస్తూనే ఉంటాయి. ఇపుడు కేసీయార్ ప్రభుత్వం ఓ వైపు పులి మీద స్వారీ చేస్తోంది.
https://bit.ly/2IYmuia
7. ‘సెల్ఫ్ డిస్మిస్’ గవర్నర్ ప్రశ్నకు సంకటంలో పడ్డ
కేసీఆర్ ప్రభుత్వం!
ఇప్పటికే దాదాపు ఏభైవేలమంది ఆర్టీసీ కార్మికుల ఉద్యోగాలను బలితీసుకొని - చేసిన పనికాలానికి కూడా జీతాలు పొందని పండగ పూట వారి కుటుంబాల్లో నెలకొన్న నైరాశ్యం ఒకరు ఔనన్నా మరోకరు కాదణ్ణా సకల తెలంగాణా ..
https://bit.ly/31rIUi6
8. సీఆర్పై కొత్త డౌట్లు పుట్టించిన విజయశాంతి
హోరాహోరీగా సాగుతూ...అన్నివర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న హుజూర్నగర్ ఉప ఎన్నికలో గురువారం కీలక పరిణామాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్నగర్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రసంగించాల్సి ఉంది.
https://bit.ly/2VTvsSZ
9. ఆ మంత్రులకు ఉద్వాసన తప్పదా..?
9 ఏళ్ళు ప్రతిపక్షంలో కష్టపడి, మొన్న ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన
జగన్ ఎప్పుడు లేని విధంగా ఒకేసారి కేబినెట్ బెర్తులని భర్తీ చేసి పాలనలో దూసుకుపోతున్నారు.
https://bit.ly/2MqVMAY
10. ఆర్టీసీ అశ్వత్థామ రెడ్డి చెబుతున్న యూటీ, బీటీ బ్యాచ్ అంటే ?
అశ్వత్థామ రెడ్డి.. ఇప్పుడు తెలంగాణలో మారు మోగుతున్న పేరు.. తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకుడు. ఆర్టీసీ సమ్మెతో ఈ అశ్వత్థామ రెడ్డి పేరు ప్రజల్లోకి బాగా వెళ్లింది. సమ్మెను కేసీఆర్ పట్టించుకోకపోవడం.. హైకోర్టు చెప్పినా చర్చలకు పిలవని నేపథ్యంలో అశ్వత్థామ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://bit.ly/2MOMMVj