రాజకీయ సంచలనం వై.ఎస్.ఆర్
కాంగ్రెస్ పార్టీ అధినేత
జగన్మోహన్ రెడ్డి గారు సీ.ఎం అయిన దెగ్గర నుండి అతన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అన ఎస్.వి.బి.సి ఛైర్మెన్ 30 ఇయర్స్ పృద్వి తీవ్రంగా మండి పడుతుంటే. ఒక్క హీరోకి కూడా చీమ కొట్టినట్టు కూడా లేదని ఎన్నో సార్లు మొత్తుకున్నా ఉపయోగం లేకుండా పోయింది.
కానీ మొన్న
సైరా నరసింహా రెడ్డి
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా
చిరంజీవి భర్య సురేఖ తో కలిసి వెళ్లి
జగన్,భారతిని స్వయంగా ఇంటికి వెళ్లి మరీ
సినిమా చూడమని ఆహ్వానించిన సంగతి అందరికీ తెలిసిందే.అది
సినిమా స్వార్థం కోసం అయినా కానీ వెళ్లిన అతిధిని ఆత్మీయ పలకరింపుతో చిరు మనసును చొరగొన్న
జగన్,భారతి వారు చూపించిన
ప్రేమ మాత్రం ఎప్పటికి మర్చిపోలేనేది అని చిరు మాటల్లోనే చెప్పడంతో.
ఇప్పుడు
మహేష్ బాబు,నమ్రత స్వయం గా వెళ్లి బుర్రిపాలెం ను దత్తత తీసుకొని ఎలా అభివృద్ధి చెయ్యాలి,ఎలా నిధులను ఇవ్వలి లాంటి మాటలను ముచ్చటించి.వారి ఆత్మీయ అనుభూతిని పొందిన
మహేష్,నమ్రత తమ జీవితంలో ఎలాంటి రోజు ఒకటొస్తది అని ఊహించలేదు.కానీ వారిని సొంత బంధువుల్లా చూసిన శైలికి మాత్రం సలాం కొట్టక మానరు.కాబట్టి ఇక
నైనా సినిమా ఇండస్ట్రీలో కొందరు మారి తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలు పక్కన పెట్టి
జగన్ కలిసి విష్ చేస్తే
జగన్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు.అటు తెలుగు ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా ఉంటుంది అని అందరూ గుర్తించాలి అని
జగన్ సన్నిహితులు పేర్కొంటున్నారు.
గొప్ప మనసున్న నాయకుడు కాబట్టే
జగన్ ఈ స్థాయికి వచ్చారు అని చెప్పడానికి ఇంత
కన్నా నిదర్శనం ఏం కావాలి అని నెటిజన్లు బాగా స్పందిస్తున్నారు.చూద్దాం ఇంకా ఎంతమంది వచ్చి
జగన్ ని కలవనున్నారో అని ఆశగా ఎదురుచూడక తప్పదు.