1. ఏపీలో లారీ ఇసుక రూ.80 వేలు..చెలరేగిపోతున్న ఇసుక మాఫియా..
రోజు రోజుకి ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక మాఫియా భారీగా పెరిగి పోతుంది. గత నాలుగు నెలలుగా ఇసుక కొరత ఏర్పడటంతో ఇదే అదనుగా భావించి వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు.
https://bit.ly/2JuAP6r
2. వైసీపీలో నా భర్తకు ఎన్నో అవమానాలు.... పార్టీ మార్పుపై పురందేశ్వరి క్లారిటీ
కేంద్ర మాజీ
మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి
బీజేపీ నుంచి వైసీపీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు. తన భర్త, మాజీ
ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కొడుకు హితేష్ వైసీపీలో ఉన్న నేపథ్యంలో
వైసీపీ నుంచి పురందేశ్వరికి బంఫర్ ఆఫర్ ప్రకటించినట్లు సోషల్ మీడియాలో జోరుగా వార్తలు హల్ ఛల్ చేస్తున్నాయి.
https://bit.ly/2pZ1C3M
3. కేసీయార్ తో బ్రేకప్ ?
కేసీయార్ రాజకీయ చాణక్యం ముందు
జగన్ తట్టుకోలేరని అంతా భావించారు.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్ళలో ఇద్దరి దోస్తే పాతకాలం నాటి అన్నదమ్ముల కధ సినిమాను తలపించింది.
https://bit.ly/2pXU2qe
4. ఉద్యోగాల భర్తీపై
జగన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం...
5. ఉద్యోగులకు శుభవార్త - హెల్మెట్ లేకుంటే ఆఫీస్ లకు రావొద్దు..
ఉద్యోగులను ఆఫీస్ లకు రావొద్దు ఇంట్లోనే ఉండండి.. నెల కాగానే జీతాలు అకౌంట్ లో వేస్తాం అంటే ఎవరైనా సరే ఏం చేస్తారు.. అబ్బా ఎంత హాయి.. ఇలాంటి అఫర్ ఉంటె ఎంత బాగుంటుంది అని సంబరపడిపోతుంటారు.
https://bit.ly/2BPPkNO
6.
ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్...హైకోర్టు ఓకే చెప్పేసింది
ఓవైపు సమ్మె కొనసాగిస్తూ..మరోవైపు కోర్టు మెట్లు ఎక్కుతూ...తీర్పు కోసం ఎదురుచూస్తున్న
ఆర్టీసీ కార్మికులకు న్యాయస్థానం రూపంలో ఒకింత ఊరట లభించింది. సరూర్ నగర్లో బుధవారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సరూర్
నగర్ లో రేపు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సభ నిర్వహించుకోవచ్చని అనుమతిచ్చింది.
https://bit.ly/2pXGZFh
7. ఇద్దరి ప్రియుళ్లతో
కీర్తి రాసలీలలు... తల్లి హత్య కేసులో మరో నిజం
కసాయి
కీర్తి తన
కన్న తల్లిని
హత్య చేసిన కేసులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన రెండో ప్రియుడితో కలిసి తల్లిని
హత్య చేసిన కూతురు విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
https://bit.ly/2JvZOWG
8. అవినీతి లేకుండా ఇసుక ఇవ్వాలి.. త్వరలో ఇసుక వారోత్సవాలు: సీఎం జగన్
ఇసుక అంశం
ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకే కొంత జాప్యం జరుగుతోందని ప్రభుత్వం చెప్తోంది. రాజకీయ పార్టీలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.
https://bit.ly/338CohS
9. ఏపీలో ఆసక్తికరంగా మారిన జాతీయ మానవ హక్కుల కమిషన్ పర్యటన... కోడల మృతిపై సమగ్ర విచారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య సంచలనం రేపిన విషయం తెలిసిందే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
https://bit.ly/34cK96J