విశాఖపట్నంలో ఫేక్ డేటింగ్ వెబ్‌సైట్ కలకలం రేపింది. అందమైన అమ్మాయిలతో వలపన్ని ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు బయట పడింది. రూ.లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పక్కా సమాచారంతో నిందితుల్ని అరెస్ట్  చేయడం జరిగింది. పోలీసుల దర్యాప్తు సమయంలో బయటపడిన నిజాలతో పోలీసులు బాగా షాక్ ఇచ్చింది.


గత కొద్దిరోజులుగా కోల్‌కతా కేంద్రంగా జరుగుతున్నా  హనీట్రాప్ దందా కొనసాగుతోంది. ఫేక్ డేటింగ్ వెబ్‌సైట్లతో కిలాడి గ్యాంగ్ ట్రాప్ చేయడం జరిగింది. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఆఫర్లతో ట్రాప్ చేయడం జరిగింది.. అమయాకులకు  మాయ మాటలు చెప్పి ఆకట్టుకొని  జేబులు గుల్ల చేసుకున్నారు. ఈ ఫోటోలు, ఆఫర్లు చూసి కొంతమంది ట్రాప్‌లో పడడం జరిగింది. దీనితో  రూ.లక్షలు పోగొట్టు కోవడం కూడా జరిగింది.. దేశవ్యాప్తంగా కిలాడి గ్యాంగ్ బాధితులు చాలామంది ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ గ్యాంగ్ దందాలో విశాఖలో ఒకరి నుంచి రూ.18 లక్షలు, మరొకరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేయడం జరిగింది. డబ్బు పోగొట్టుకున్నా బాధితులు  విశాఖపట్నంలో పోలీసులన్ని కలవడం జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో దందా జరుగుతున్నట్లు తెలియచేయడం జరిగింది. నేరుగా అక్కడికి వెళ్లిన పోలీసులు.. స్థానిక పోలీసుల సహకారంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.


విశాఖపట్నం పోలీసులు కోల్‌కతాలో 24 మంది టెలికాలర్లు సహా 27 మందిని అరెస్ట్ చేయడం జరిగింది అని తెలిపారు. మూడు ల్యాప్‌టాప్‌లు, 40 సెల్‌ఫోన్లు స్వాధీనం కూడా చేసుకోవడం జరిగింది. వీరిని కోల్‌కతాలోనే కోర్టులో హాజరుపర్చి.. ఆ తర్వాత విశాఖ పట్నంకు తరలించే అవకాశం ఉంది అని తెలిపుతున్నారు అధికారులు. నిందితుల్ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలియచేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: