2. ఇంకెంత మంది కార్మికులను బలి తీసుకుంటారని ప్రశ్నించిన చంద్రబాబు...?
3. సుప్రీం చీఫ్ జస్టిస్ ముందు ఐదు తీర్పులు.. ఆ తర్వాతే రిటైర్మెంట్..!
పది రోజులు.. ఐదు కీలక తీర్పులు. నవంబర్ 17న రిటైర్ కాబోతున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ కీలక షెడ్యూల్ ఇది. దేశ ప్రజలు, రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్య వివాదం కూడా ఈ ఐదు తీర్పుల్లో ఉంది.
https://bit.ly/2pyW4Nx
మహారాష్ట్రలో
అసెంబ్లీ ఫలితాలు వచ్చి వారంరోజులవుతున్నా ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడటం లేదు. బీజేపీతో ఏటు తేలకపోవడంతో
శివసేన ప్రత్యామ్నాయాల వేటలో పడింది.
https://bit.ly/2N6vl3U
5. హైదరాబాద్ మెట్రో రైల్ చెప్పిన
గుడ్ న్యూస్ ఏంటంటే...
ఇటీవలి కాలంలో...షాకింగ్ పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్న హైదరాబాద్ మెట్రో...తాజాగా సానుకూల వార్తను అందించింది. మెట్రో రైలు వేగం పెరుగనుంది. ప్రస్తుతం 35 కిలోమీటర్లు ఉన్న స్పీడ్.. 40 కిలో మీటర్లకు మారనుంది.
https://bit.ly/2qcIO1a
రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ విధానాలు, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు.. ఈ సంఘటనల నేపథ్యంలో
జనసేన పార్టీ అధ్యక్షుడు
పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే.
https://bit.ly/2oDMZT8
8. ఆగని కార్మికుల ఆత్మహత్యలు... ఏపీలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి...!
9. నగరానికి పోంచి ఉన్న ముప్పుతో భాగ్యనగరం ఉక్కిరి బిక్కిరి !
హైదరాబాద్లో వాయు కాలుష్యం రోజు రోజుకు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది.. గాలిలో నాణ్యతా ప్రమాణాలు ప్రమాదకర స్థితికి దిగజారగా రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో
రాజధాని వాసుల్లో టెన్షన్ నెలకొంది.
https://bit.ly/329ZBiH
తెలంగాణలో
ఆర్టీసీ సమ్మె 27 రోజులకు చేరుకుంది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మాత్రం
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం పై మొగ్గు చూపలేదు. అయితే మొదటి నుంచి ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం
ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తానంటూ హెచ్చరిస్తోంది.
https://bit.ly/2C1pN4t