ఘరానా దోపిడీలకు అడ్డుపు లేకుండపుతోంది. ముఖ్యంగా ఆడపిల్ల విషయంలో అసలు రక్షణ లేకుండా పోతుందిగా. మానవ మృగాలా మరి చెలరేగిపోతున్నారు. ఆడపిల్ల ఒంటరిగా కనిపిచండం పాపమైపోతుంది. తోడేళ్లులా పీక్కుతినేస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో చోటు చేసుకున్న సంఘటను చూస్తే.. ఎవరికైనా అయ్యే పాపమనిపించకపోదు. సభ్య సమాజం తలదించుకునేలా భోపాల్లో మరో ఉదంతం వెలుగు చూసింది. ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థిని సరదాగా ఆలా ఆలా తిరిగి వాలనిపించింది. ఆ ఆలోచనే ఈమె పాలిట శాపమైంది. ఘోరంగా లైంగిక దాడిలో తెగపడ్డారు. ఆ యువతి తన బాయ్ఫ్రెండ్తో కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్ళింది. అక్కడ మాట్లాడుకుంటున్న తరుణంలో .. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ జంటపైన మెరుపు దాడి చేసారు.
కర్రలతో దాడి గాయపర్చారు. అనంతరం ఇరువురిని వివస్త్రలుగా చేసి వీడియోలు చిత్రీకరించారు. ఆ వీడియో సహాయంతో వాళ్ళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై బీహెచ్ఈఎల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో పాటు, మరో వ్యక్తి లైంగిక దాడికి పాల్పడడం మహారాష్ట్రంలో సంచలనం రేపిన సంఘటనిది. సమాచారం ప్రకారం.. తమకు వెంటనే రూ. 5వేలు ఇస్తే వీటిని తొలగిస్తామని లేకపోతే సామాజిక మాద్యమాల్లో పెడతామంటూ బయపెట్టారు. దీంతో ఏం చేయాలో తోచని ఆ యువకుడు తన ప్రియురాలిని అక్కడే వదిలి రూ. 5 వేలు తెచ్చేందుకు స్కూటర్పై సంఘటనా స్థలం నుంచి వెళ్లి తిరిగి రాగా, యువతి భోరున విలపిస్తూ కనిపించింది. ఆ యువతిని విషయం అడగగా నిందితులలో ఒకరు బీహెచ్ఈఎల్లో సెక్యూరిటీగా పనిచేసే సూర్యవంశీ (35) కాగా.. మరో వ్యక్తి స్థానికంగా నివాసం ఉండే రాజ్పుత్గా గుర్తించారు.
తనపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు తెలిపింది.ఆ యువతి దారుణంగా లైంగికి దాడికి గురైంది. జరిగిన దారుణాన్ని తెలుసుకున్న ఆ విద్యార్థిని ప్రియుడు షాక్ తిన్నారు. వెంటనే తన మిత్రుడి సాయంతో వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. నిందితులలో ఒకరు బీహెచ్ఈఎల్లో సెక్యూరిటీగా పనిచేసే సూర్యవంశీ (35) కాగా.. మరో వ్యక్తి స్థానికంగా నివాసం ఉండే రాజ్పుత్గా గుర్తించారు. వీరిపై అత్యాచారం, దోపిడీ కేసులను నమోదు చేసినట్లు భోపాల్ ఐజీ మీడియాకు తెలిపారు.