మాములుగా మహిళలు పురుషులతో సెక్స్ చేస్తే వస్తుంది అంటారు.. అది నిజమే.. కానీ ఓ ప్రాంతంలో స్విమ్మింగ్ చేస్తే గర్భం వస్తుందట.. అసలు విషయాలు తెలుసుకుంటే షాక్ అవుతారు.. అయితే, ఇప్పుడు సెక్స్‌తో పనిలేకుండా ఐవీఆర్ విధానంలో కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ, ఇండోనేషియాలో మాత్రం స్విమ్మింగ్ చేస్తే చాలంట.. 

 

 


వెంటనే గర్భం వచ్చేస్తుందట. ఇది వినేందుకు చిత్రంగానే ఉంది కదూ. సైన్సును సైతం నివ్వెరపరిచే ఈ విషయాన్ని చెప్పింది మరెవ్వరో కాదు.. ఇండోనేషియా ప్రభుత్వ అధికారిని.మహిళలు, పురుషులు కలిసి ఒకే స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టడం అంత సురక్షితం కాదని చెప్పేందుకే ఆమె ఈ ప్రకటన చేసి ఉండవచ్చని తెలుస్తోంది. కానీ, స్విమ్మింగ్ పూల్‌లో వీర్యాన్ని స్కలించే పురుషులు ఉంటారా? అది నేరుగా మహిళల్లో ప్రవేశించే అవకాశం ఉందా? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. 

 

 

 

ఈమె వ్యాఖ్యలు వైరల్ కావడంతో.. క్షమాపణలు తెలిపారు. తాను అవగాహన లేకుండా ఈ వ్యాఖ్యలు చేశానని, అది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమేనని, కమిషనర్ హోదాలో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు.ఇది ఇలా ఉండగా ఆమె అలా చేసిన వ్యాఖ్యలపై ఇండోనేషియన్ బ్లాగర్ డాక్టర్ బ్లాక్ స్పందిస్తూ.. ‘‘ఆరోగ్య సమస్యల మీద మీకు అవగాహన లేకపోతే మౌనంగా ఉండండి. మీ వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు కలుగజేస్తున్నాయి. పురుషులతో కలిసి స్విమ్మింగ్ చేయడం వల్ల గర్భం రాదు. 

 

 

అలాగే, స్విమ్మింగ్ చేసే పురుషులంతా స్కలించరు. ఒక వేళ స్కలించినా.. క్లోరినేషన్ చేసిన స్విమ్మింగ్ పూల్ నీటిలో జీవించదు, ఈత కొట్టదు’’ అని తెలిపారు. ఇండోనేషియన్ డాక్టర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ నాజర్ మాట్లాడుతూ.. ‘‘స్విమ్మింగ్ పూల్ నీటిలో క్లోరిన్, ఇతర రసాయనాలు ఉంటాయి. అవి స్పెర్మ్‌ను చంపేస్తాయి’’ అని తెలిపారు.అయితే స్విమ్మింగ్ చేసే మగాళ్లలో వీర్యం అలా బయటకు పడిపోవడంతో అది అమ్మాయిల యోనిలో ప్రవేష్టిస్తుంది.. అలా అక్కడి ఆడవాళ్ళూ గర్భవతులుగా మారతారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: