ప్రేమ ఒకప్పుడు అమృతం కానీ ఇప్పుడు మాత్రం విషం లా మారింది.. ప్రేమించమని వెంటపడటం తీరా ప్రేమను అంగీకరించ క అవసరాల ను దృష్టి లో ఉంచుకుని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.. అలా సీరియల్ కిల్లర్ లాగా చేస్తున్నారు.. అలా అమ్మాయిలపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి..మగాళ్లు మృగాళ్లు లాగా ప్రవర్తిస్తున్నారు..
వివరాల్లోకి వెళితే...తమిళనాడు కోయంబత్తుర్లో ఓ దారుణ ఘటన వెలుగులో కి వచ్చింది..తన ప్రియురాలు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తుందని మండిపడ్డ ప్రియుడు ఆమె నోట్లో బలంతం గా విషయం పోసి తాను కూడా ఆత్మ హత్య చేసుకోbబోయాడు...ఆసుపత్రిbలో చికిత్స పొందుతూ ప్రియురాలు మృతి చెందింది. తమిళనాడు కీరనందం ప్రాంతాని కి చెంది న 21 ఏళ్ల నందిని 24 ఏళ్ల దినేష్ ప్రేమలో పడ్డారు..
వీరిద్దరూ కూడ చిన్ననాటి స్నేహితులు. వీరి మధ్య ఇటీవల అభిప్రాయ భేదాలు వచ్చాయి.కొంత గ్యాప్ వచ్చింది. దీంతో దినేష్ నందినిని పెళ్లి ప్రవర్తనకు మరింత విసిగిపోయింది. గత నెల 28వ తేదీన దినేష్ నందిని ఇంటికి వెళ్లాడు.నందిని తో గొడవ కు దిగాడు. ఆమెను కట్టేసి బలవంగా ఆమె నోట్లో విషం పోశాడు. తర్వాత తాను కూడా నోట్లో వేసుకొని అక్కడి నుండి ఉడాయించాడు..
ఈ విషయం పై కేసును నమోదు చేసుకున్న పోలీసులు అనుమానిస్తున్నారు..ఈ విషయం తెలిసిన నందిని కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.అనంతరం చికిత్స కోసం ఆమెను ఆసుపత్రికి తరలించారు...ఈరోజు చికిత్స పొందుతూ మరణించారు..దినేష్ పరిస్థితి కూడ విషమంగా ఉందని.వైద్యులు అంటున్నారు.. అతనియారోగ్యం కూడా అట్టట్టే ఉందని వార్తలు వినపడుతున్నాయి.. కానీ ఈ విషయ పై పోలీసులు o కొలిక్కి నిసుకొస్తెనేభిప్రయలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు పో త్వరలోనే వెలువడనున్నాయి...