భర్త చనిపోవడంతో మరొక వ్యక్తితో ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ చివరికి చనిపోయింది..అక్రమ సంబంధం పెట్టుకున్న పాపానికి ఆమె చనిపోయింది.. ప్రస్తుతం ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తన తొందరపాటు తన ఆయుసును తీసేసింది..అదే విధంగా వితంతువు అయిన ఆమె చేసిన తప్పు వల్ల అందరూ ఇప్పుడు ఆమెను చేదరించుకుంటూ ఉన్నారు..

 

 

వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్నాళ్ల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని ఆమె తన అన్నదమ్ములకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన ఆ కిరాతకులు సోదరి అనికూడా చూడకుండా తీవ్రంగా హింసించి చంపేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది.

 

 

జఫర్‌నగర్‌ సమీపంలోని కోకడ గ్రామానికి చెందిన మహిళకు రెండేళ్ల క్రితం భర్త చనిపోవడంతో పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు అదే గ్రామానికి చెందిన జుల్‌ఫికర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన మహిళ సోదరులు సుమిత్‌కుమార్, సోను పద్ధతిగా ఉండాలని చాలాసార్లు సోదరిని హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇటీవల వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు...

 

 

 

అయితే.. ఆమె ఆ అక్రమ సంబంధాన్ని వదిలేయా అంటూ పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అందరూ ఆమెను ఎదిరించారు.. ఎంతకీ ఆమె మాట వినక పోవడంతో ఆమెను అతని అన్నదమ్ములు కలిసి చంపేశారు..కోపంతో ఆమె గొంతు నులిమి చంపేసి విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా అంత్యక్రియలు నిర్వహించారు. ప్రియురాలు కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన జుల్‌ఫికర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను సోదరులే చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు...

మరింత సమాచారం తెలుసుకోండి: