మనదేశంలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు చూస్తే కరోనా పాజిటివ్ కేసులు 13 లక్షలు దాటేసి 14 లక్షలకు చేరువ అవుతోంది. కరోనా మృతులు 74 వేలకు చేరువ అయ్యాయి. ఇక మన దేశంలో కరోనా కేసులు మంగళవారంతో 4560కు చేరుకున్నాయి. ఇక గత 24 గంటల్లో చూస్తే దేశంలో కరోనా కేసులు 354కు చేరుకున్నాయి. ఇక మన దేశంలో వరల్డ్ మీటర్ ప్రకారం చూస్తే కరోనా మరణాలు 136 గా ఉన్నాయి. ఇక మనదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విజృంభిస్తున్నా మహారాష్ట్రలో ఈ కేసులు స్వైరవిహారం చేస్తున్నాయి.
మహారాష్ట్రలో కరోనా కేసులు 868 కేసులు ఉండగా... వీరిలో ఇప్పటికే 52 మంది చనిపోయారు. ఇక మన దేశంలో జనవరి 3వ తేదీన కేరళలో తొలి కరోనా కేసు నమోదు అయ్యింది. అప్పటి నుంచి చూస్తే కరోనా మన దేశంలో ఏ స్థాయిలో విజీంభిస్తోందో అర్థమవుతోంది. ఇక తమిళనాడులో గంట గంటకు కేసులు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి ఇప్పటి వరకు అక్కడ 571 కేసులు ఉన్నాయి. ఇక జనవరి 3న మన దేశంలో కరోనా తొలి కేసు నమోదు కాగా.. అది ఇప్పటి వరకు 4500 క్రాస్ చేసి 5 వేలకు చేరువ అవుతోంది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple