కేరళ లో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే వుంది గత కొన్నిరోజుల నుండి ప్రతిరోజు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండగా ఈరోజు కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్క రోజే 141 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఓ కరోనా మరణం సంభవించింది కాగా మరో 60మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి కేరళలో మొత్తం 3451కేసులు నమోదుకాగా అందులో 1620కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 1807మంది బాధితులు కరోనా నుండి కోలుకోగా 22 మంది మరణించారు.
June 23 | #COVID19 Update
— CMO kerala (@CMOKerala) June 23, 2020
141 new cases
60 recoveries
1 death
👥 1,50,196 under observation
Testing:
🧪 1,44,649 samples collected; results awaiting for 2266.
🔎 39,518 covered in sentinel surveillance; 38,551 -ve.
Total samples collected across all categories: 1,92,059. pic.twitter.com/zE2nijsTwv