కాలం మారుతున్న కొద్దీ టెక్నలజీలో కూడా మార్పులు వస్తున్నాయి. అంతే కాకుండా కాలంతో పాటు సైబర్ దాడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ దాడుల వల్ల నష్టం జరిగే సందర్భంలో ఆ నష్టాన్ని ఎలా పూడ్చుకోవాలో చాలా మందికి తెలియదు. సైబర్ ఎటాక్స్, సైబర్ బెదిరింపులు, మాల్వేర్, బ్యాంక్ ఖాతాల చౌర్యం, క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లకు సంబంధించిన  వంటి అనధికార, మోసపూరిత ఆర్థిక నష్టాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది.

 

 

కరోనా కారణంగా పలు కంపెనీలు వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగులను పనిచేయిస్తున్నారు. ఈ కారణంగా, పెద్ద, చిన్న అన్ని రకాల సంస్థలకు సైబర్ భద్రత ప్రమాదం పెంచింది. సైబర్ దాడుల వల్ల నష్టం జరిగే సందర్భంలో దానిని కొంతమేరకైనా పూడ్చుకునేందుకు బీమా కవరేజీ ఉంటుందన్న విషయం చాలామంది సాఫ్ట్‌వేర్ నిపుణులకు కూడా తెలియదు. సైబర్ ఎటాక్స్, సైబర్ బెదిరింపులు, మాల్వేర్, బ్యాంక్ ఖాతాల చౌర్యం, క్రెడిట్ కార్డులు, మొబైల్ వాలెట్లకు సంబంధించిన  వంటి అనధికార, మోసపూరిత ఆర్థిక నష్టాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుంది. 

 


కరోనా వైరస్ కారణంగా పలు కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోం’ ద్వారా ఉద్యోగులను పనిచేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే... అన్ని స్థాయిల్లోని సంస్థలకు కూడా ‘సైబర్ భద్రత ’ ప్రమాదం సంభవించే పరిస్థితులేర్పడ్డాయి. ఈ క్రమంలో... ఐసిఐసిఐ లోంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్... ప్రత్యేకంగా ఓ సైబర్ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రారంభించింది. దీనికి ‘రిటెయిల్ సైబర్ లయలబిలిటీ ఇన్సూరెన్స్’ పేరుతో ఈ పాలసీని అందిస్తున్నారు.

 

 

సైబర్ దాడి వల్ల నష్టం జరిగే సందర్భాల్లో... రూ. కోటి వరకు ఈ బీమా కింద అందుతుంది. బీమా కవర్ కోసం ప్రీమియం రోజుకు రూ. 6.50 నుంచి రూ. 65 వరకు ఉంటుంది. పరిహారం కింద రూ. 50 వేల నుంచి రూ. కోటి వరకు అందే వెసులుబాటు ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: