కుళ్ళి మురికి కంపు కొడుతున్న నేటి భారత సమాజాన్ని ఎవరు మాత్రం ఏలా బాగుచేయగలరు. ఎనిమిది దశాబ్ధాల కాంగ్రెస్ పాలన ఇంత నల్ల సంపద సృష్టికి మూల కారణం. ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, ఆ పార్టీ పరంపర తో సంభందం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులూ, ప్రయివేట్ సంస్థలు, కార్పోరేట్లు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ తో సహా అన్నీ పార్టీల్లొకి కాన్సర్ లా వ్యాపించారు. భారతీయ రాజకీయ సామాజిక వ్యవస్థనే సర్వనాశనం చేసి చివరికి "కుక్కమూతి పిందెలా మిగిలిన రాహుల్ గాంధి" ని పట్టుకొని ఇంకా ఆ కంపునుంచి సంపద పోగేసుకోవాలని