దురదృష్టమేమంటే దేశంలో దాదాపు 130 కోట్ల మంది ప్రజలు ఉంటే, ఇందులో కేవలం ఒక్క శాతం మంది అంటే ఒక కోటీ ముప్పై లక్షల మంది మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ఇప్పటికీ 95% మందిప్రజలు నగదు లావాదేవీలనే జరుపుతున్నారని చెప్పారు. 2030 కల్లా భారత్ ఆర్థికవ్యవస్థ ఇప్పుడున్న (2) లక్షల కోట్లడాలర్ల స్థాయి నుంచి (10) లక్షల కోట్లడాలర్ల స్థాయికి చేరాలంటే ఇంత భారీ మొత్తంలో నగదులావాదేవీలు, అత్యంత కనిష్టస్థాయి ఐటీ చెల్లింపుదారులతో సాధ్యంకాదని అమితాబ్ కాంత్