దొంగలు బాగా తెలివిమీరిపోతున్నారు. తాజా పరిస్థితులను తెలివిగా క్యాష్ చేసుకుంటున్నారు. డీమానిటైజేషన్ సిట్యుయేషన్ ను అడ్డుపెట్టుకుని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో 40 కిలోల బంగారం అపహరించేశారు. ఈ కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.