ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ పై యాంకర్ శ్వేతారెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆర్థికపరమైన ఆరోపణలు చేసిన శ్వేతారెడ్డి ఇప్పుడు ఆయన వ్యక్తిత్వంపై ఘాటు ఆరోపణలు చేస్తున్నారు. ఈమధ్యే ప్రజా శాంతి పార్టీలో చేరి, పాల్‌తో విబేధాలు వచ్చి... ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన శ్వేతా రెడ్డి... విమర్శల కౌంటర్ల వర్షం కురిపిస్తున్నాయి.

ka paul swetha reddy కోసం చిత్ర ఫలితం


కేఏ పాల్ ఓ కామ పిశాచి అంటున్న శ్వేతా... ఆయన అమ్మాయిలపై చేతులు వేసి తాకరాని చోట తాకుతుంటారని ఆరోపించారు. అనంతపురం పర్యటనలో తనతో ఇలాగే మిస్ బిహేవ్ చేస్తే తాట తీస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు ఆమె ఇప్పుడు బయటపెట్టారు. ఆ వార్నింగ్‌తో భయపడిన పాల్... అప్పట్నించి తన జోలికి రాలేదనీ, ఇతర మహిళలతో మాత్రం అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు చేశారు.

సంబంధిత చిత్రం


అక్కడితో ఆగని శ్వేతారెడ్డి .. ఆయన పీఏ జ్యోతి అనే మహిళ గురించి కూడా ఆరోపణలు చేశారు. కే ఏ పాల్ తన అసిస్టెంట్.. ట్రెజరర్.. పీఏ అంటూ జ్యోతి అనే మహిళను పరిచయం చేశాడని..శ్వేతా చెప్పారు. ఆయన జ్యోతిని తన కాబోయే కోడలు అంటూ అందరికీ పరిచయం చేస్తారని చెబుతున్నారు శ్వేతా.

సంబంధిత చిత్రం


కాబోయే కోడలి తో సైతం సంబంధాలు పెట్టుకున్న నీచుడు కే ఏ పాల్ అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. పాల్ ఎప్పుడూ జ్యోతీ.. జ్యోతీ అంటూ కలవరిస్తుంటాడని.. ఆమె లేకుండా ఒక్క క్షణం కూడా ఉండడని వ్యంగ్యంగా అంటున్నారు. తాను సంబంధం పెట్టుకున్న వ్యక్తిని కొడుకు ఇచ్చి ఎవరైనా పెళ్లి చేస్తారా అంటూ తీవ్రంగా దుర్భాషలాడారు శ్వేతారెడ్డి. మరి ఈ కే ఏపాల్, శ్వేతారెడ్డి వివాదం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: