తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 



పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 11 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 4 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 
బీసీలు -01
ఓసీలు- 07
ఎస్సీలు-03
ఎస్టీలు- 00

ఇదే వెస్ట్ గోదావరి టీడీపీ ఫస్ట్ లిస్ట్.. 

01. ఏలూరు-బడేటి బుజ్జి
02. దెందులూరు- చింతమనేని
03. ఆచంట-పితాని
04. ఉండి-శివరామరాజు
05. తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ

06. పాలకొల్లు-రామా నాయుడు
07. భీమవరం-పులపర్తి రామాంజనేయులు.
08. తాడేపల్లి గూడెం - ఈలినాని.
09. కోవ్వూరు- అనిత.
10. చింతలపూడి-రాజారావు.
11. గోపాలపురం- ముప్పిడి వెంకటేశ్వరరావు.


పెండింగ్:

12. ఉంగుటూరు 
13. నిడదవోలు 
14. నర్సాపురం 
15. పోలవరం



మరింత సమాచారం తెలుసుకోండి: