తెలుగుదేశం పార్టీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. గురువారం రోజంతా కసరత్తు చేసిన చంద్రబాబు అర్థరాత్రి జాబితా విడుదల చేశారు. తొలిజాబితాలో 126 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 49 స్థానాలు పెండింగ్‌లో పెట్టారు. 



కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. మరో 2 స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. 

సామాజిక వర్గాల వారీగా చూస్తే.. 

బీసీలు -03
ఓసీలు- 08
ఎస్సీలు-02
మైనారిటీ -01

ఇదే కృష్ణా జిల్లా  టీడీపీ ఫస్ట్ లిస్ట్.. 

01. విజయవాడ తూర్పు- గద్దె రామ్మోహన్
02. విజయవాడ సెంట్రల్- బోండా ఉమా.
03. విజయవాడ వెస్ట్- షబానా ఖాతూన్.
04. జగ్గయ్యపేట- శ్రీరాం తాతయ్య.
05. నందిగామ- తంగిరాల సౌమ్య.

06. మైలవరం-దేవినేని ఉమ.
07.గన్నవరం- వల్లభనేని వంశీ
08. పెనమలూరు-బోడె ప్రసాద్.
09. అవనిగడ్డ- మండలి బుద్ద ప్రసాద్.
10. బందరు -కొల్లు రవీంద్ర.

11. గుడివాడ -దేవినేని అవినాష్.
12. నూజివీడు- ముద్రబోయిన
13. తిరువూరు- జవహర్
14. కైకలూరు- జయమంగళ వెంకట రమణ.

పెండింగ్.
15. పామర్రు
16. పెడన 



మరింత సమాచారం తెలుసుకోండి: