ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి మరణం సంచలనం సృష్టిస్తుంది. గుండె పోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయారనే వార్త ఈ ఉదయం తెలుగు ప్రజలను నిద్దుర లేపింది. అయితే సినిమాలో కూడా చూడని ఊహించని విధంగా ఎన్నో మలుపులతో వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ పోలీసు కేసు పెట్టడం - పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం చక చకా జరిగిపోయింది. 


ఇప్పుడిప్పుడే భయంకరమయిన వార్తలు బయటకు వస్తున్నాయి..విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైఎస్ వివేకానంద రెడ్డి వంటి మీద అత్యంత దారుణంగా నరికిన గుర్తులు తలమీద, మెడమీద కత్తి గాట్లు చూసిన పోలీసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అనే ప్రాధమిక నిర్ధారణకు వచ్చారట.  ఈ వార్తను అధికారికంగా ఇంకా ధృవీకరించ వలసి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: