ప్రస్తుతం ఏపిలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య పెను సంచలనంగా మారింది.  ఈ నేపథ్యంలో వేముల సతీష్ రెడ్డి పులివెందుల టీడీపీ నాయకుడు..వైఎస్ ఆర్ కుటుంబాన్ని కాదని పులివెందులలో టీడీపీ తరుపున క్రమం తప్పకుండా పోటీ చేసి ఓడిపోతుందటారీయన.  


వైఎస్ వివేకా హత్య విషయంలో ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు, లోకేష్ నాయుడు మీద వైసీపీ ఎంపి విజయ్ సాయిరెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో బయటకొచ్చింది సతీష్ రెడ్డి ఇచ్చిన వీడియో బైట్. 


వైసీపీ నాశనానికే ఇలాంటి మాటలు మాట్ీడుతున్నారని..ఇలాంటి పనులు చేసే అలవాటెవరికుందో పులివెందులలో ఎవరిని అడిగినా చెబుతారని అంటున్నారు ఈ టీడీపీ నాయకుడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: