అధికారం చేతిలో ఉందని.. అడ్డమైన ఎత్తులు వేస్తే.. అవి ఒక్కోసారి బెడిసికొడతాయి. హిందూపూర్ లోక్ సభ నియోజకవర్గ వైఎస్ ఆర్ కాంగ్రెస్ క్యాండిడేట్ విషయంలో అలాగే జరిగింది. ఇక్కడ  సిఐ గా ఉన్న గోరంట్ల మాదవ్ వైసీపీ తరపున బరిలో దిగారు. 

gorantla madhav కోసం చిత్ర ఫలితం

రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకుని గత డిసెంబర్‌లోనే స్వచ్ఛంద విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సర్కారు పెద్దల ఒత్తిడితో దాన్ని అమోదించకుండా పక్కన పెట్టారు. ఇప్పుడు అది గోరంట్ల మాధవ్ అభ్యర్థిత్వానికి ఇబ్బందిగా మారింది. 
gorantla madhav కోసం చిత్ర ఫలితం

ఒక దశలో హిందూపూర్ అభ్యర్థిని వైసీపీ మార్చాలేమో అన్నంతగా వార్తలు వచ్చాయి. కానీ ఈ అంశంపై ఆయన న్యాయపోరాటం చేశారు. నామినేషన్లు ముగిసే గడువు దగ్గరపడుతున్నా, వలంటరీ రిటైర్ మెంట్ ను ఆమోదించకపోవడంతో ఆయన ట్రిబ్యునల్ కు వెళ్లారు. 
gorantla madhav కోసం చిత్ర ఫలితం


ఈ కేసు విచారించిన ట్రిబ్యునల్ వెంటనే విఆర్ఎస్ ను ఆమోదించాలని ఆదేశించింది. రాజకీయ కారణాలతో వలంటరీ రిటైర్ మెంట్ ను ఆమోదించకుండా ఉంచడం సరికాదని ట్రిబ్యునల్ పేర్కొంది. దీంతో టీడీపీ కుట్రలు బట్టబయలై గోరంట్ల మాధవ్ హీరోగా మారారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: