ఏపిలో ఎన్నికల హవావుడి మొదలై నేతలు ఉరుకులు పరుగులు తీస్తున్నారు.  టీడీపీ,వైసీపీ, జనసేన ముఖ్య పార్టీ అధినేతలు ప్రచారాలు ముమ్మరం చేశారు.  ప్రస్తుతం ఏపిలో ఎన్నికల బిజీలో ఉన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్..ఇప్పటికే  అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండు స్థానాల నుంచి పోటీచేస్తూ నామినేషన్లు దాఖలు చేశారు.  గత కొంత కాలంగా వరుసగా తన ప్రసంగాలతో ఊదరగొడుతున్న పవన్ కళ్యాన్ కి కాస్త విశ్రాంతి తీసుకుందామని తన వాహనంలో ఇలా చాయ్ తాగుతూ..కనిపించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: