ఏపిలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ద నేతల్లో టెన్షన్ పెరిగిపోతూ ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ ఎన్నో హామీలు ఇస్తున్నారు.   మాట మీత నిలబడటం కష్టసాధ్యమయిన ఈ రోజులలో రాజకీయాలలో విలువు, విశ్వసనీయుత, మాటకు కట్టుబడి ఉండటం అంటే అనితర సాధ్యమైనపోయినట్లుంటుంది.  


మార్పూ కోసం, ప్రశ్నించడం కోసం వస్తున్నా అంటూ వచ్చిన పవర్ కళ్యాన్ భారీ స్పీచ్ లు, ఉపదేశ-ఉపవచనాలు విన్న ఆంధ్రప్రజ ఇవన్నీ అయ్యే పనులు కాదు అని పెదవి విరిచారు. జనాలన్నట్లుగానే పవన్ కళ్యాన్ కూడా ఈ రోజోమాట..రేపోమాట-తరువాతేమంటాడో అన్నట్ుల వ్యవహరిస్తున్నారు. 


మంగళగిరి నియోజక వర్గ జనసేన తీరు దానికి నిలువెల్ల నిదర్శనం. మొదట కాదన్నారున, వామపక్షాలదన్నారు..ఇప్పుడేమో తూచ్...జనసేన క్యాండిడెట్ నిలబెడుతామంటున్నారు.  ఎవరి ప్రయోజనాల కసమో తమ అభిమాన హీరో, తమ నాయకుడు ఈ స్థాయికి దిగజారిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: