\పసుప్పచ్చని చొక్కాలు, మెడలో మెరుస్తున్న పసుపు కండువా..నుదుటిన కుంకుమ బొట్టు..ఇదీ తేదేపా నాయకుల ఆహార్యం. గల్లీ నుంచి - జాతీయ స్తాయి నాయకులందరూ..చంద్రబాబు తో సహా ఇదే ఆహార్యాన్ని ఫాలో అవుతారు.


వంగవీటి రాధ..చాలా పిల్లిమొగ్గల తర్వాత తేదేపా లోకి వెళ్లిన ఈయన మాత్రం వైట్ అండ్ వైట్ వేసుకొని..మెడలో కనీసం తేదేపా కండువా కూడా లేకుండానే కనిపిస్తున్నారు. ఇది చూసి విజయవాడ ప్రజలనుకుంటున్నారు..అస్సలు రాధ తేదేపాలో ఉన్నట్లా..లేనట్టా..అని చూడాలి మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: