నారా లోకేష్  తెలుగు దేశ యువరాజుగా ప్రసిద్ది చెందినదీ పేరు.  మంగళగిరి నుండి మొట్టమొదటి సారిగా ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నారీయన.


గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ఆగ్రహం, ఖండనలు, లేఖలు, మీడియా మీట్లు, ధర్నాలు, వగైరా వగైరా ఇంకా చల్లారక ముందే ధర్నా కు దిగారట చినబాబు గారు.


మంగళగిరి క్రిస్టియన్ గూడెం బూత్ ను సందర్శించిన నారా లోకేష్ అక్కడ వైసీపీ అభిమానులు ఇచ్చిన స్లోగన్స్ తదనంతర పరిస్థితులలో ధర్నాకు ఉద్యమించారట చినబాబు.


ఇప్పటి దాకా బాబోరు చేస్తే-ఇప్పుడిక చిన బాబోరు మొదలు పెట్టారంటూ చెవులు కోరుక్కుంటున్నారు ఆంధ్రప్రజ.


మరింత సమాచారం తెలుసుకోండి: