వైసీపీ ఏపీ ఎన్నికల్లో 120 స్థానాలకుపైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేతల అంచనాలు అలా ఉన్నాయి మరి. ఏ పార్టీ అయినా గెలుస్తానని లెక్కలు వేసుకోవడంలో విచిత్రం ఏముంది.. ఆ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..


కృష్ణా జిల్లా : వైసీపీ - 11 , టీడీపీ -5. 

వైసీపీ:

నూజివీడు
గుడివాడ
కైకలూరు
పెడన
మచిలీపట్నం
పామర్రు
పెనమలూరు
విజయవాడ వెస్ట్ 
విజయవాడ సెంట్రల్ 
మైలవరం
జగ్గయ్యపేట 



టీడీపీ: 

తిరువూరు 
గన్నవరం 
అవనిగడ్డ
విజయవాడ ఈస్ట్ 
నందిగామ


గుంటూరు జిల్లా : వైసీపీ - 10, టీడీపీ - 7. 

వైసీపీ: 

తాడికొండ
మంగళగిరి
వేమూరు
రేపల్లె
బాపట్ల 
ప్రత్తిపాడు
చిలకలూరిపేట 
నరసరావుపేట
సత్తెనపల్లి 
మాచర్ల 



టీడీపీ: 

గుంటూరు వెస్ట్ 
గుంటూరు ఈస్ట్ 
పెదకూరపాడు 
పొన్నూరు
తెనాలి 
వినుకొండ
గురజాల


మరి ఈ లెక్క ఎంతవరకూ వాస్తవం అవుతుందో.. మే 23న కానీ తెలియదు.. అప్పటి వరకూ ఇలా లెక్కలు వేసుకుంటూ.. అంచనాలు సరిచూసుకుంటూ కాలం గడపక తప్పదు కదా. 



మరింత సమాచారం తెలుసుకోండి: