వైసీపీ ఏపీ ఎన్నికల్లో 120 స్థానాలకుపైగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ నేతల అంచనాలు అలా ఉన్నాయి మరి. ఏ పార్టీ అయినా గెలుస్తానని లెక్కలు వేసుకోవడంలో విచిత్రం ఏముంది.. ఆ పార్టీ నేతలు చెబుతున్న లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..
కృష్ణా జిల్లా : వైసీపీ - 11 , టీడీపీ -5.
వైసీపీ:
నూజివీడు
గుడివాడ
కైకలూరు
పెడన
మచిలీపట్నం
పామర్రు
పెనమలూరు
విజయవాడ వెస్ట్
విజయవాడ సెంట్రల్
మైలవరం
జగ్గయ్యపేట
టీడీపీ:
తిరువూరు
గన్నవరం
అవనిగడ్డ
విజయవాడ ఈస్ట్
నందిగామ
గుంటూరు జిల్లా : వైసీపీ - 10, టీడీపీ - 7.
వైసీపీ:
తాడికొండ
మంగళగిరి
వేమూరు
రేపల్లె
బాపట్ల
ప్రత్తిపాడు
చిలకలూరిపేట
నరసరావుపేట
సత్తెనపల్లి
మాచర్ల
టీడీపీ:
గుంటూరు వెస్ట్
గుంటూరు ఈస్ట్
పెదకూరపాడు
పొన్నూరు
తెనాలి
వినుకొండ
గురజాల
మరి ఈ లెక్క ఎంతవరకూ వాస్తవం అవుతుందో.. మే 23న కానీ తెలియదు.. అప్పటి వరకూ ఇలా లెక్కలు వేసుకుంటూ.. అంచనాలు సరిచూసుకుంటూ కాలం గడపక తప్పదు కదా.