ఏపీ సీఎం జగన్ శుక్ర వారం తెలంగాణ లో పర్యటిస్తున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్ హాజరుకానున్నారు. ఉదయం 8 గంటలకు హెలికాఫ్టర్ లో తాడేపల్లి నివాసం నుండి జగన్ బయలుదేర తారు.

 

ఉదయం 9.30 కు మేడిగడ్డ కు జగన్ చేరు కుంటారు. 10.15గంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. 

 

11.40గంటలకు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రారంభోత్సవం లో జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత జగన్ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3.10 నిమిషాలకు తిరిగి సీఎం జగన్ తాడేపల్లి చేరుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: