1.  చంద్రబాబు మీద క్రిమినల్ కేసా ?
చంద్రబాబునాయుడు మీద క్రిమినల్ కేసు పెట్టాలా ? బిజెపి రాజ్యసభ ఎంపి జివిఎల్ నరసింహారావు డిమాండ్ చేస్తుంటే అలాగే అనిపిస్తోంది అందరికీ. ప్రజాధనాన్ని లూటి చేసిన వాళ్ళపై రాష్ట్రప్రభుత్వం క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ జివిఎల్ చేసిన డిమాండ్ సంచలనంగా మారింది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/30EQkzf


2.  కోర్టులో దర్యాప్తు సంస్థలకు చిదంబరం చుక్కలు చూపిస్తున్నారు !
సీబీఐ ...  ఈడీ ఇప్పటి వరకు చాలా కేసులు డీల్ చేసి ఉండొచ్చు. కానీ చిదంబరం కేసు డీల్ చేయడం వీరికి అంత సులభమైన వ్యవహారం కాదని చెప్పాలి. ఎందుకంటే చిదంబరం స్వతహాగా సుప్రీం కోర్ట్ లాయర్. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2ztasIE


3. రాహుల్ ని అడ్డంగా ఇరికించిన పాక్...కాంగ్రెస్ గగ్గోలు...!!
పాకిస్థాన్ రాజకీయానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధి బలైపోయారా. ఇప్పటికే రెండు సార్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీ మరో మారు పరాయి పాక్ చేత  బదనాం అయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2NCyZ6o


4. టీటీడీ పాల‌క మండ‌లికి గ్రీన్‌సిగ్న‌ల్‌... స‌భ్యులు వీళ్లే..
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) పాల‌క మండ‌లి ఏర్పాటుకు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌... ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి టీటీడీ పాల‌క మండ‌లి ఏర్పాటుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు వార్త‌లు వెలువడుతున్నాయి. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2Hpx4hx


5.  బాబుని తిట్టి...జగన్ని తట్టి...!!
బీజేపీ జెండా దేశంలో సవ్యంగానే ఎగురుతోంది. తలెత్తుకుని కూడా నిలుస్తోంది. ఏపీలో మాత్రం ఆ పార్టీ జెండా ఏ వైపు గాలి వస్తే ఆ వైపే ఎగురుతోంది. అదే ఏపీ బీజేపీలో పెద్ద విషాదం. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @https://bit.ly/2NCzHR6


6.  ఆర్ధికాభివృద్ధికి దేశ భద్రత కీలకం: అమిత్ షా
ఢిల్లీలో నిర్వహించిన బ్యూరో పోలీస్ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ (బీపీఆర్‌డీ) 49వ అవతరణ దినోత్సవ వేడుకల్లో అమిత్ షా పాల్గొన్నారు. దేశాన్ని ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు దేశ భద్రత ఎంతో కీలకమైనదని అన్నారు. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2Zw0LYs


7. ఏమైంది యనమల గారూ? ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?
వైసీపీ ఎంపీ, ట్విట్ట స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా సంచలన ట్విట్లు చేశారు. ప్రతిరోజు ఏదొక విషయంపై ట్విట్టర్ లో విమర్శించే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్ చేస్తూ నిన్న మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన రాజధానిపై చేసిన వ్యాఖ్యలను.. మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి @ https://bit.ly/2L1bMsB


మరింత సమాచారం తెలుసుకోండి: