1. ఏపీలోని తెలంగాణ ఉద్యోగులకు సెంట్రల్ గుడ్ న్యూస్ ....
ఆంధ్రప్రదేశ్లో పనిచేసే తెలంగాణ ఉద్యోగులకు కేంద్రం తీపికబురు చెప్పింది. స్థానికత కోటా పరంగా మరో రెండేళ్లు పొడిగించినట్లు తెలిపింది. అయితే తెలంగాణ నుంచిఆంధ్రప్రదేశ్  కి వచ్చే వారికి జూన్ 2 , 2021 వరకూ స్థానికతను కేంద్రం పెంచింది.https://bit.ly/35rEhrJ


2. తెలంగాణ వారికంటే ఏపీ ఉద్యోగులకే జీత, భత్యాలు ఎక్కువ ... కానీ ?
ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా నిధులు , నియామకాలు సాధ్యమని భావించినవారికి పాలకులు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు . తమ జీత, భత్యాలను ఇబ్బడి, ముబ్బడిగా పెంచుకుని , ఉద్యోగులకు మాత్రం జీత , భత్యాలు  పెంచాలంటే మాత్రంhttps://bit.ly/2IMJy3w


3. రొడ్డెక్కిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు.సమ్మెలో 8వరోజు కీలక నిర్ణయాలు.?
తెలంగాణలో ఈసారి దసరా పండగ కన్నీళ్లనే మిగిల్చింది. ఆనందంగా జరుపుకోవలసిన ఈ పండగను ఎందరో అపసోపాలు పడుతూ ఏదో తూతూ మంత్రంగా ముగించారు. ఓకవైపు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె వల్ల తగినంతగా ప్రజారవాణకు సదుపాయాలు లేవు. https://bit.ly/31bXev4


4.  కెసియార్ కు పెద్ద షాక్
హుజూర్ నగర్ ఉప ఎన్నిక సమయంలో కెసియార్ కు పెద్ద షాకే తగిలింది. ఉపఎన్నికలో గెలవటం కెసియార్ కు అత్యంత ప్రతిష్టగా మారిన విషయం అందరికీ తెలిసిందే. https://bit.ly/32m0IMQ


5.  జగన్ ముందు చేతులెత్తేసిన చంద్రబాబు
జగన్మోహన్ రెడ్డిని  కంట్రోల్ చేయలేక  చంద్రబాబునాయుడు నానా అవస్తలు పడుతున్నారు. మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అయితే జగన్ ధాటిని తట్టుకోలేక చంద్రబాబు చేతులెత్తేసిన విషయం అందరూ చూసిందే.https://bit.ly/2VF6K8T


6.  ఆర్టీసీని విలీనం చేస్తాం అని హామీ ఇవ్వలేదు : పువ్వాడ అజయ్
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె ఎనిమిదొవ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మో ఆపమని, మాకు న్యాయం చెయ్యాలని ఇంకా ఉదృతం చేస్తామని వారు అంటున్నారు. https://bit.ly/2ILyqDM


7. వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇసుక, మద్యం, కరెంట్ ఇలా ఏ టాపిక్ తీసుకున్నా అధికార విపక్షాల మధ్య మాటల బాంబులు పేలుతున్నాయి.  https://bit.ly/2B5WTzv


8.  టెండర్ల ప్రక్రియపై జగన్ కీలక నిర్ణయం..
రాష్ట్రంలో టెండర్ల ప్రక్రియను పూర్తిగా నిర్మిలించి అవినీతిరహితంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాటైన ‘న్యాయపరమైన ముందస్తు సమీక్ష’కు ఏర్పాట్లు చకచకా పూర్తికానున్నాయి.  https://bit.ly/2IJacdv


9. చంద్రబాబుకు పాఠాలు నేర్పించనున్న బొత్స.!!
గ్రామ సచివాలయ వ్యవస్థను, కంటి వెలుగు పథకాలను తన ప్రభుత్వమే ముందు అమలు పరచాయని చెబుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కంటిచూపు దెబ్బతిన్నట్లుగా ఉందేమో అని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.https://bit.ly/2oEneSL


10. ఇకపై హెచ్‌1బీ వీసా జారీ ప్రకియ కఠినతరం
అగ్రరాజ్యం మరోసారి హెచ్‌1బీ వీసా జారీ ప్రకియను కఠినం చేసింది. హెచ్‌1బీ  విషయంలో యూఎస్‌ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. వీసా అప్లై చేసుకునే కాల పరిమతిని తగ్గించింది అగ్రరాజ్యం.https://bit.ly/329zp8L


మరింత సమాచారం తెలుసుకోండి: