ఓం నమో వేంకటేశాయ!!
• ఈ రోజు ఆదివారం,01.12.2019 ఉదయం 5 గంటల సమయానికి తిరుమల: 19C°-23℃°
• నిన్న 76,395 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది.
• స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 26 గదిలో భక్తులు వేచి ఉన్నారు.
• ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు 24 గంటలు పట్టవచ్చును.
• నిన్న 43,481 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
• నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు ₹: 2.83 కోట్లు.
• శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును.
శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబర్ 23 నుండి డిసెంబరు 1 వరకు వైభవంగా జరుగును,.
ఈ రొజు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు:
నిన్న 15,721 మంది భక్తులకు శ్రీ పద్మావతి అమ్మ దర్శన భాగ్యం కలిగినది.
#పల్లకీఉత్సవం
(ఉ: 6.30 కి )
#పంచమీతీర్థం
(మ:12.10 - 12.15వరకు)
రేపు పుష్పయాగం
( సాయంత్రం: 5 కి)
వయోవృద్దులు/ దివ్యాంగుల ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉ: 7 గంటలకి చేరుకోవాలి, ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు.
చంటి పిల్లల తల్లిదండ్రులు/ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
• సుపథం ప్రవేశం ద్వారా స్వామి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు.