గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది మన పెద్దలమాట. గాయత్రీ మంత్రం పరబ్రహ్మ స్వరూపం.మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీమంత్రానికి అంతటి ప్రాముఖ్యత.

"ఓం భూర్భవస్సువః తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్"

గాయత్రీమంత్రం 24 అక్షరాలలో


1. “తత్” - గణేశుడు , 
2. “స” - నృసిం హస్వామి, 
3. “వి” - విష్ణు, 
4. “తు” - ఈశ్వరుడు, 
5. “వ” - శ్రీకృష్ణ, 
6. “రే” - రాధాదేవి, 
7. “ణి” - లక్ష్మీదేవి, 
8. “యం” - అగ్నిదేవుడు, 
9. “భ” – ఇంద్రుడు, 
10. “గో” – సరస్వతీదేవి, 
11. “దే” – దుర్గాదేవి, 
12. “వ” - హనుమాన్, 
13. “స్య” - భూదేవి, 
14. “ధీ” - సూర్యభగవానుడు, 
15. “మ” - శ్రీరామచంద్రుడు, 
16. “హి” - సీతాదేవి, 
17. “ధి” - చంద్రుడు, 
18. “యో” - యమధర్మరాజు, 
19. “యో” - బ్రహ్మదేవుడు, 
20. “న:” - వరుణదేవుడు, 
21. “ప్ర” - నారాయణుడు, 
22. “చో” – హయగ్రీవుడు, 
23. “ద” - హంసదేవత, 
24. “యత్” - తులసీమాత

మరింత సమాచారం తెలుసుకోండి: