నేడు న్యూజిలాండ్ లోని మౌంట్ మాంగ‌నీలో జరుగుతున్న మ్యాచ్ లో భారత తన సత్తా మామూలుగానే సాగుతుంది. నేటి మ్యాచ్ లో అందరిని అచ్యర్య పరుస్తూ టీమిండియా బ్యాట్స్ మెన్స్ రాహుల్, సంజు శాంసన్ ఇద్దరూ ఓపెనింగ్ కి వచ్చారు. ఈ పరిస్థితులలో నేటి మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్ డౌన్ బ్యాట్స్ మెన్స్ గా రావడం జరిగింది. 

 


అయితే మంచి అవకాశం వచ్చిన సంజు శాంసన్ మరోసారి నిరాపరిచాడు. సంజు శాంసన్ కేవలం 5 బంతులు మాత్రమే ఆడి 2 పరుగులు చేసి కుజిగెల్జిన్ వేసిన రెండో ఓవర్లో అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతూ ఆడుతున్నాడు.

 

ప్రస్తుతానికి 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 84 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం రాహుల్ 43 పరుగులతో, రోహిత్ శర్మ 36 పరుగులతో క్రీజులో ఆడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: