పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ హుల్ హాక్ టీమిండియా ఆటగాళ్ల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత అటగాళ్లు వారి కోసమే ఆడుతారని కానీ
పాక్ ఆటగాళ్లు టీం కోసం కూడా ఆడుతారని ఇంజమామ్ అన్నాడు. 1980 నుండి 2000 వరకు
పాకిస్థాన్ ,టీమిండియా పై ఆధిక్యాన్ని ప్రదర్శించేది. పేపర్ పైనే
భారత్ బ్యాటింగ్ లైన్ అప్ బలంగా ఉండేది కానీ మ్యాచ్ లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయేవారు మా బ్యాట్స్ మెన్లు 30నుండి 40 రన్స్ చేసిన అది టీం కోసమే చేసేవారు కానీ భారత క్రికెటర్లు 100 రన్స్ చేసిన అది వారి కోసమే చేసుకొనేవారని ఇంజమామ్ తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించాడు.