కరోనా వైరస్ ను అరికట్టేందుకు లాక్ డౌన్ విధానం అమల్లోకి రావడంతో అన్ని రంగాల ప్రముఖులు అందరు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. భారత టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జా కూడా గత 75 రోజులుగా ఇంట్లోనే ఉంటూ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపేస్తున్నారు. ఆమెతో పాటు తన తనయుడు ఇజాన్‌ మీర్జామాలిక్‌, తల్లిదండ్రులు హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ అవ్వడం జరిగింది. ఇంకా సరిగ్గా లాక్ డౌన్ విధించడానికి ముందు.. అమెరికాలో ఉన్న సానియా మీర్జా హైదరాబాద్ కు రావడం జరిగింది. 

 

 

ఇక హైదరాబాద్ కు వచ్చీ రాకముందే ప్రభుత్వ ఆదేశాల మేరకు 14 రోజులు సెల్ఫ్ క్వారంటైన్ లోనే ఉండిపోయింది.  ఇక ఆ తర్వాత తన ముద్దుల కుమారుడుని  తన ఒడిలోకి తీసుకుని ముద్దు లాడింది. ఈ సందర్భంగా సానియా మీర్జా తన కుమారుడితో ఉన్న ఫోటోను ట్విట్టర్ వేదికగా చేసుకొని ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఆ ట్వీట్ లో నాకు ఆనందం ఇచ్చేది చోటు ఇదే అంటూ ఆ ఫోటో కింద కామెంట్ చేయడం జరిగింది. ఇక కరోనా వైరస్ కారణంగా తండ్రి షోయబ్ మాలిక్ పాకిస్థాన్ లో చిక్కుకోవడం జరిగింది. ఇంక ఎప్పుడూ తన కుమారుడిని ఇజాన్‌ మీర్జామాలిక్ చూస్తాను అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు అతను కూడా. ఇక భర్త లేకుండానే రంజాన్ పండుగను హైదరాబాదులో తన కుటుంబ సభ్యులతో సాదాసీదాగా జరుపుకోవడం జరిగింది.  ఎవరికైనా వారి తనయులు అంటే ఇష్టం లేకుండా ఉంటారు చెప్పండి. అందులోనూ తల్లి ప్రేమ ఇలానే ఉంటుంది మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: