1.  స‌మ‌స్య తెలంగాణ‌ది... సాయం ఏపీ congress PARTY' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ ఎమ్మెల్యేది
ఆ బాధ చెప్పుకోలేనిది.. ఎవ్వ‌రికి చెప్పుకోవాలో తెలియ‌దు.. ఎవ్వ‌రు తీర్చుతారో అర్థం కాదు.. ఏమ‌ని చెప్పాలో అంత‌క‌న్నా బోధ‌ప‌డ‌దు.. బోధించేవారి బాధ కూడా అదే.. వారు ఎవ్వ‌రికి చెప్పుకోలేక‌.. తాము ఆ బాధ భ‌రించ‌లేక అలాగే కాలం గ‌డుపుతున్నారు. కానీ మీడియా ఊరుకుంటుందా...https://bit.ly/2Jwrknf


2. మాట నిల‌బెట్టుకున్న జ‌గ‌న్‌... అగ్రిగోల్డ్ బాధితుల కీల‌క నిర్ణ‌యం
తాజాగా తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం అక్టోబరు 29 ఉదయం 10.30 గంటలకు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ మరియు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతుందని ఆ కమిటీ కో ఆర్డినేటర్ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు.https://bit.ly/34b5WLY


3.  వైసీపీలో హాట్ టాపిక్‌గా ఆ ఎమ్మెల్యే... జ‌గ‌నే మెస్మ‌రైజ్‌
రాజ‌కీయాల్లో ఆద‌ర్శం అనేది అంత తేలిక విష‌యం కాదు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండ‌డం, వారికి సేవ చేయ‌డం అనేది నాయ‌కులు ఎన్నిక‌ల స‌మ‌యంలో చెప్పే మాట‌లు. ఏ నాయ‌కులైనా ఇప్పుడు వ్యాపార సంబంధాలు లేకుండా లేరు. https://bit.ly/36hefrt


4.  ప‌వ‌న్ పేరుతో డబ్బులు దండుకుంటున్నారే...జ‌న‌సేనాని ఏం చేశాడంటే...
జ‌న‌సేన అధ్య‌క్షుడు...సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ప‌వ‌న్ పేరుతో అడ్డంగా డ‌బ్బులు దండుకుంటున్న విష‌యం బ‌ట్ట‌బయ‌లైంది. ఆయ‌న త‌ల‌పెట్టిన కార్య‌క్ర‌మానికి న‌కిలీల బెడ‌ద మొద‌లైంది.https://bit.ly/331tjYw


5. వంశీ నాన్చుడు వెన‌క ఇంత క‌థ ఉందా...!
వల్లభనేని వంశీ....కృష్ణా జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన నేత. గత నాలుగు రోజులుగా వంశీ చుట్టూనే కృష్ణా జిల్లా రాజకీయాలు తిరుగుతున్నాయి. హఠాత్తుగా కేసులు మీద పడటంతో వంశీ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లిపోతున్నారని ప్రచారం జరిగింది.https://bit.ly/31Vdhh6


6. అప్పట్లో చిన జీయర్ స్వామిజీకి కెసిఆర్ డ్రైవర్ గా చేశారు.. ఎందుకో తెలుసా?
చినజీయర్ స్వామిజీకి కెసిఆర్ ప్రియ శిష్యుడు అనే విషయం అందరికి తెలిసిందే.  రాష్ట్రంలో ఏదైనా దైవికమైన కార్యం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు మొదట చిన జీయర్ స్వామిజీని కలిసి సలహాలు సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా అయన నిర్ణయాలు తీసుకుంటారు.https://bit.ly/2Nk5DIa


7. గంటా వైసీపీలోకి రాకుండా బ్రేకేసిన బాబు..?
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒక రాజకీయ నీతి ఉంది. ఆయన ప్రతి ఎన్నికకూ ఒక పార్టీ మారతారు. అలాగే కొత్త సీటు నుంచి పోటీ చేస్తారు. ఇలా రెండూ కలసి రావడంతో ఆయన ఇరవయ్యేళ్ళ రాజకీయ జీవితం విజయవంతంగా  సాగింది. అయితే 2019 ఎన్నికల సమయంలో మాత్రం అలా జరగలేదు. https://bit.ly/2Wlfp0J


8. వంశీ - బాబు డ్రామా ఆడుతున్నారా..?
ఏపీ రాజకీయాల్లో గత రెండు రోజులుగా టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వంశీ తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచి తప్పుకుంటానని చంద్రబాబుకు లేఖ రాశారు.https://bit.ly/2WkSpit


9. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : జనవరిలో ఉద్యోగాల జాతర
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 150 రోజులే అయినా లెక్కపెట్టలేనన్ని సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించాడు.  https://bit.ly/31Yk4ql


10. రాజధానిపై తేల్చేస్తారా...!!
ఇక మొహమాటాలు లేవు, డౌట్లు అంతకంటే లేవు, రాజధాని విషయం తేల్చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోందిట. నవంబర్ నాటికి ఏపీలో congress PARTY' target='_blank' title='వైసీపీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైసీపీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది. https://bit.ly/36hf57B


మరింత సమాచారం తెలుసుకోండి: